నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది!
లడ్డాఖ్ నుంచి ఢిల్లీ దాకా ఊపందుకున్న జెన్-జీ నిరసనలు. జంతర్ మంతర్ వద్ద వందలాది మంది విద్యార్థి సంఘాల నేతలు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిత్త్వ అత్యవసర చర్యలు...
రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
కేంద్రంతో చర్చల అనంతరం CJP ప్రకటన
ప్రశ్నాపత్రాల లీకేజీల కట్టడికి సిద్ధమైన ముసాయిదా
నిన్నటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది: శ్రీ గౌరి ప్రియ
ప్రాంతీయం
అన్ని వార్తలు
అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఫలించిన మూడేళ్ల పోరాటం
పొందురు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ...
కనుల పండుగ శ్రీ పాండురంగ స్వామి పల్లకి మహోత్సవం
ఆదోని సాంస్కృతికం: ఆదోని పట్టణంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి సన్నిధిలో శనివారం ఆషాఢ మాసం తొలి ఏకాదశి ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వెలిసిన శ్రీ స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు...
60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పొందురు మండల పరిషత్ కార్యాలయం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు...

ఠారుమన్న టమాటా!
మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజార్లలో కిలో టమాటా ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

